20.9 C
New York
Tuesday, May 14, 2024
Homeమేటి కథలు-లోతు వ్యాాఖ్యలు

మేటి కథలు-లోతు వ్యాాఖ్యలు

‘దళారీ’ దగా పిడికిళ్లలలో రైతు జీవితం

డాక్టర్ పొదిలి నాగరాజు “పదిపైసలు పెట్టుబడి లేకుండా, పొట్టచించితే అక్షరం రాకపోయినా బ్రోకారాఫీసు బోర్డేసుకున్న నాయాతళ్లు యేం సంపాదించినారనీ! చెప్పితే సువ్వాశ్చర్యపోతార్‌, మా షావుకారి కట్టించిన బిల్దింగుచూస్తే కండ్లు తిరుగుతాయనుకో” దళారి కథలో దస్తగిరి...

దళారి

శ్రీ శాంతినారాయణ “నమస్కారమన్నా రామప్పన్నా…. రారా. యేం శానా దినాలకొస్తివే. పంటలన్నీ బాగనే ఉండాయేమన్నా?” చాలా ప్రేమగా అడిగాడు లారీ బ్రోకరాఫీసులో ఫోన్‌ దగ్గర కూర్చున్న సుబ్బరాయుడు. “ఏం బాగులేప్పా, సెప్పుకుంటే సిగ్గు బోతాది” అంటూ...

బలహీనులు తిరుగబడితే – పిపీలికం కధ

శ్రీ మన్నె ఏలియామేటి కథలు-లోతు వ్యాాఖ్యలు రావిశాస్త్రిగా ప్రసిద్ధిచెందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా కథా రచయిత, నవలా కారుడు, నాటక కర్త. ఆయన కథల్లో కూడా న్యాయవాదే....

పిపీలికం

కీ. శే. రావిశాస్త్రి పూర్వం కృతయుగంలో, ఒకానొక ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో, గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామవనం అనే అడవిలో ఓ పెద్ద మర్రిచెట్టొకటి ఉండేదిట. ఆ మర్రిచెట్టు కింద, దాని మానుని...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles