డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ,ప్రధాన సంపాదకులు, ప్రకాశిక
1947 లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఇండియా, (భారత్) 1950 జనవరిలో, స్వంత రాజ్యాంగంతో గణతంత్ర రాజ్యంగా అవతరించి ప్రపంచ పటంలో చేరింది. ఎందరో ప్రతిభావంతులైన వారి...
- డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సంపాదక సలహాదారు
“తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది విస్స్రతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా ఉండవలసినంతగా లేదని చెప్పవచ్చు.” - డా. బూదరాజు రాధాకృష్ణ
“… హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన...
- ఆచార్య జి. ఎస్. మోహన్
- 94484 05110
తెలుగు సాహిత్య క్షేత్రంలో ‘వాగ్గేయకార సాహిత్యా’నికి విశిష్టస్థానం ఉంది.
‘సంగీతమపి సాహిత్యమ్ సరస్వత్యాః స్తనద్వయమ్|ఏకమాపాత మధురమ్ అన్యదాలోచనామృతమ్||’
సంగీత సాహిత్యాలను రెండింటినీ ఆస్వాదిం చిన కవులు సంకీర్తనకవులు;...
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
స్వతంత్ర భారతికి 75 వసంతాలు నిండిన సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న భారతీయులందరికి శుభాభినందనలు. ఒకసారి 75 సంవత్సరాల పంచాంగం సింహావలోకనం చేసుకుంటే సాధించిన అపారమైన...
- ఆచార్య ఎం. జయదేవ్, అతిధి సంపాదకులు
అమెరికాలో ఉన్న ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణగారు మాతృభూమిని మాతృభాషను మరచిపోకుండా ఆ రెండింటికి భాషా సాహిత్యాల పరంగా సేవ చేయాలనుకోవడం నిజంగా గొప్ప విషయం. భారతదేశంలో...
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
ఈ నంచికలో, నమాజంలోని అసమానతలని, వేదనలని ఎత్తిచూవుతూ ఉద్వేగభరితంగా రాసిన కవితల ఉద్యమాల గురించి వివరంగా, విశ్లేషణాత్మకంగా రాసిన చక్కని వ్యాసాలు ఉన్నాయి. కవిత్వోద్యమాల ద్వారా...
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
బిడ్డ గర్భంలో ఉన్నప్పటినుంచి, బిడ్డతో అమ్మ మాట్లాడే భాష అమ్మ భాషే; అరువు భాష కాదు. బాల్యంలో బిడ్డ అభివృద్ధికి అమ్మ, బిడ్డతో అమ్మ మాట్లాడే...
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
ఈ సంవత్సరం భారత దేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం ప్రపంచంలోని భారతీయులందరికీ గర్వకారణం. అత్యంత క్లిష్టమైన సామాజిక, భౌగోళిక, ఆర్దిక, సాంస్కృతిక, మత...
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
కరోనా ప్రపంచాన్ని శాసించడం మొదలయి సుమారు ఒకటిన్నర నంవత్సరాలు అవుతోంది. సద్దుమణిగింది, మహమ్మారిని జయించాం అని ఊపిరి పీల్చుకునే లోపే భారత దేశంలో రెండవ తరంగం...