18.4 C
New York
Monday, April 29, 2024
Homeసంపాదకీయం

సంపాదకీయం

మన గణతంత్ర ఘనత

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,ప్రధాన సంపాదకులు, ప్రకాశిక 1947 లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఇండియా, (భారత్‌) 1950 జనవరిలో, స్వంత రాజ్యాంగంతో గణతంత్ర రాజ్యంగా అవతరించి ప్రపంచ పటంలో చేరింది. ఎందరో ప్రతిభావంతులైన వారి...

మేడే-నాడు, నేడు

డాక్టర్‌ దార్ల వెంకటేశ్వరరావు,వరిష్ట సంపాదకులు, ప్రకాశిక డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,ప్రధాన సంపాదకులు, ప్రకాశిక “ నాలో కదలే నవ్యకవిత్వంకార్మికలోకపు కళ్యాణానికి,శ్రామిక లోకపు సౌభాగ్యానికిసమర్పణంగాసమర్చనంగా-త్రిలోకాలలోత్రికాలాలలో,శ్రమైక జీవన సౌందర్యానికిసమానమైనది లేనేలేదని” చాటుతూ మహాకవి శ్రీశ్రీ “ప్రతిజ్ఞ పేరుతో ఒక...

తెలుగులో కాల్పనికేతర వచన సాహిత్యం

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్, సంపాదక సలహాదారు “తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది విస్స్రతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా ఉండవలసినంతగా లేదని చెప్పవచ్చు.” - డా. బూదరాజు రాధాకృష్ణ “… హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన...

వాగ్గేయకారుల సాహిత్య సేవ

- ఆచార్య జి. ఎస్. మోహన్ - 94484 05110 తెలుగు సాహిత్య క్షేత్రంలో ‘వాగ్గేయకార సాహిత్యా’నికి విశిష్టస్థానం ఉంది. ‘సంగీతమపి సాహిత్యమ్ సరస్వత్యాః స్తనద్వయమ్|ఏకమాపాత మధురమ్ అన్యదాలోచనామృతమ్||’ సంగీత సాహిత్యాలను రెండింటినీ ఆస్వాదిం చిన కవులు సంకీర్తనకవులు;...

అమృత భారతికి ఆశాంజలి

- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు స్వతంత్ర భారతికి 75 వసంతాలు నిండిన సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న భారతీయులందరికి శుభాభినందనలు. ఒకసారి 75 సంవత్సరాల పంచాంగం సింహావలోకనం చేసుకుంటే సాధించిన అపారమైన...

జానపద సాహిత్య సౌరభం

- ఆచార్య ఎం. జయదేవ్, అతిధి సంపాదకులు అమెరికాలో ఉన్న ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణగారు మాతృభూమిని మాతృభాషను మరచిపోకుండా ఆ రెండింటికి భాషా సాహిత్యాల పరంగా సేవ చేయాలనుకోవడం నిజంగా గొప్ప విషయం. భారతదేశంలో...

కవిత్వం-సమాజం

- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు ఈ నంచికలో, నమాజంలోని అసమానతలని, వేదనలని ఎత్తిచూవుతూ ఉద్వేగభరితంగా రాసిన కవితల ఉద్యమాల గురించి వివరంగా, విశ్లేషణాత్మకంగా రాసిన చక్కని వ్యాసాలు ఉన్నాయి. కవిత్వోద్యమాల ద్వారా...

బాల్యం – భాష – భవిష్యత్తు

- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు బిడ్డ గర్భంలో ఉన్నప్పటినుంచి, బిడ్డతో అమ్మ మాట్లాడే భాష అమ్మ భాషే; అరువు భాష కాదు. బాల్యంలో బిడ్డ అభివృద్ధికి అమ్మ, బిడ్డతో అమ్మ మాట్లాడే...

స్వేచ్చా భారతికి వజ్ర హారం

- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు ఈ సంవత్సరం భారత దేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం ప్రపంచంలోని భారతీయులందరికీ గర్వకారణం. అత్యంత క్లిష్టమైన సామాజిక, భౌగోళిక, ఆర్దిక, సాంస్కృతిక, మత...

కరోనా కలవరం

- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు కరోనా ప్రపంచాన్ని శాసించడం మొదలయి సుమారు ఒకటిన్నర నంవత్సరాలు అవుతోంది. సద్దుమణిగింది, మహమ్మారిని జయించాం అని ఊపిరి పీల్చుకునే లోపే భారత దేశంలో రెండవ తరంగం...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles